పొన్నాలపై పాల్వాయి ఫైర్, తప్పుకుంటా: జగన్ అభ్యర్థి

సిపిఐకి కేటాయించిన మహేశ్వరం సీటును ఆఖరు నిమిషంలో మల్రెడ్డి రంగారెడ్డికి రూ.5 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డికి టిపిసిసి పదవి దక్కేందుకు ప్రయత్నించానని, ఆయన పేరు దాదాపు ఖరారైన సమయంలో పొన్నాల డబ్బులు పెట్టి ఆ పదవి దక్కించుకున్నారన్నారు.
మహేశ్వరం సీటును విషయమై ఏఐసిసి అద్యక్షులు దిగ్విజయ్సింగ్కు ఫిర్యాదు చేశానన్నారు. తన ఫిర్యాదుకు దిగ్విజయ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారన్నారు. ఎన్నికల తర్వాత ఆ లేఖను బయటపెడతానని చెప్పారు.
ఏకగ్రీవంపై జగన్ పార్టీ అభ్యర్థి సవాల్
తెలంగాణ అమరవీరుడి తల్లిని ఏకగ్రీవంగా ఎన్నుకుందామని కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. అమరవీరుల కుటుంబాలు, తెలంగాణపై మీకు, కాంగ్రెస్కి నిజమైన ప్రేమ ఉంటే హుజూర్నగర్లో శంకరమ్మను ఏకగ్రీవం చేద్దామని, అందుకు మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే తాను పోటీ నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డిని శ్రీకాంత్ సవాల్ విసిరారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications