అంబటి కూతురు పెళ్లికి పవన్ కల్యాణ్, జగన్: వైసిపి టైటానికి పడవలాంటిదని వివేకా
గుంటూరు/ నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు కూతురు మనోజ్ఞ వివాహం గుంటూరులో ఘనంగా జరిగింది. చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివాహ వేడుకకు పలు పార్టీల ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వివాహ వేడుకకు జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పవన్, జగన్లను చూసేందుకు వేడుకకు వచ్చినవారు ఉత్సాహం చూపించారు.

ఇదిలావుంటే, వైయస్ జగన్ పార్టీ టైటానిక్ పడవ లాంటిదని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం వివేకానందా రెడ్డి అన్నారు. టైటానిక్ పడవ మునిగినట్లే వైసీపీ కూడా మునిగిపోవడం ఖాయమని ఆయన అన్నారు.

ఏ క్షణంలోనైనా అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళతారని ఆనం వివేకా అన్నారు. దానికితోడు జగన్ను నమ్ముకున్నవాళ్లంతా నట్టేట మునుగుతారని జగన్ అనుచరులకు ఆయన అన్నారు.
More From
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications