బాబుకు కోట్లాది రూపాయల చెక్కులు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడును మంగళవారం నాడు పలువురు ప్రముఖులు కలిశారు. ఆయనకు చెక్కులు అందజేశారు.
ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెనీ, ఎస్బీఐ, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ తదితర సంస్థలు బుధవారం చెక్కులు అందించాయి.
మంగళవారం నాడు ప్రముఖ తెలుగు సినీ హీరోలు గోపీచంద్, నారా రోహిత్ తదితరులు చంద్రబాబుకు చెక్కులు అందించిన విషయం తెలిసిందే.

చెక్కు
ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెనీ సీఎండీ సక్సెనా బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.1 కోటి చెక్కును అందజేశారు.

చెక్కు
ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెనీ సీఎండీ సక్సెనా బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.1 కోటి చెక్కును అందజేశారు.

చెక్కు
ఎస్బీఐకి చెందిన సత్య కుమార్ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు రూ.2 కోట్ల చెక్కును అందిస్తున్న దృశ్యం.

చెక్కు
ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ పుండరీకం బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు రూ.43,65, 740 చెక్కు ఇస్తున్న దృశ్యం.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications