అసెంబ్లీలో జగన్పార్టీ ఇలా, ఇదిగో..శోభ పేరేది?(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు మొత్తం ఐదురోజుల పాటు జరగనున్నాయి.
తొలి రోజు ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణ స్వామి నాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపి సభ వాయిదా పడనుంది.
20వ తేదీన స్పీకర్ ఎన్నిక, 21న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఉంటుంది. సభ తిరిగి 23న ప్రారంభమవుతుంది. ఆ రోజు గవర్నర్ ప్రసంగానికి సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తారు. చివరి రోజైన 24వ తేదీన సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అసెంబ్లీ వద్ద భద్రత.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సిఎస్ను కలిసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పరిశీలించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పరిశీలించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పరిశీలించి వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అసెంబ్లీ వద్ద భద్రత.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద డాగ్ స్క్వాడ్తో తనిఖీలు.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద తనిఖీలు.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పరిశీలించిన అనంతరం మాట్లాడుతున్న చెవిరెడ్డి.

అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో నివాళులు అర్పించే వారి లిస్టులో తంగిరాల పేరు ఉందని, శోభా నాగిరెడ్డి పేరు లేదని చూపుతున్న చెవిరెడ్డి.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications