కేసీఆర్ సహా.. పలువురితో చంద్రబాబు బిజీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం బిజీబిజీగా గడిపారు. అదే సమయంలో బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఆప్యాయంగా మాట్లాడారు.
ఇదిలా ఉండగా, లేక్ వ్యూ అతిథి గృహంలో ఆయన పలువురితో వరుసగా భేటీ అయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అధికారులతో పాలనపరమైన విషయాలు చర్చించారు. అలాగే విదేశీ అధికారులతో భేటీ అయ్యారు.
చంద్రబాబు
చైనాలోని గాంగ్చౌ కౌన్సెల్ జనరల్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం లేక్ వ్యూ అతిథి గృహంలో భేటీ అయ్యారు.
చంద్రబాబు
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముళ్లపూడి వెంకట్రావు, కరటూరి ధనుంజయుడులు చంద్రబాబును కలిసి రూ.5,55,555 చెక్కును అందజేశారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనులు, కార్యక్రమాల పైన ఆయన చర్చించారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనులు, కార్యక్రమాల పైన ఆయన చర్చించారు.