ఈస్టిండియా కంపెనీకి చంద్రబాబుకు తేడా లేదు: తమ్మినేని సీతారాం
హైదరాబాద్: ఈస్టిండియా కంపెనీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య తేడా ఏమీ లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం విమానాశ్రయాల పేరుతో పేదల భూములను లాక్కుంటోందని ఆయన విమర్శించారు.
రాజధాని పేరుతో తాబేదారులకు చంద్రబాబు భూములను కట్టబెడుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. రైతుల పొట్ట కొట్టి రాజకీయ నాయకుల జేబులు నింపుతున్నారని ఆయన మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ నేతలకు, వారి బంధువులకు కోట్లాది రూపాయల విలువ చేసే భూములను చౌకగా కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్టోందని ఆయన అన్నారు.
More From
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications