బాబును తెలంగాణ ప్రభుత్వం శిక్షించాలి: ఓటుకు నోటుపై ఎమ్మెల్యే రోజా
Recommended Video

విజయవాడ: తెలంగాణలో కేసీఆర్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు వణుకు పుడుతోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఓటుకు నోటు కేసు దర్యాప్తు ముమ్మరం అవుతోంది కాబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని విమర్శించారు.
ఓటుకు నోట్లు ద్వారా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబును శిక్షించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. 'బ్రీఫ్డ్ మీ' అన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్దారించిందని, కాబట్టి ఆ ఆధారాలతో బాబును అరెస్ట్ చేయాలని అన్నారు.

ఇక రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు రోజా. నేరాలను అరికట్టాల్సిన చంద్రబాబే.. తన ఎమ్మెల్సీల చేత మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని ఆమె పేర్కొన్నారు.
దాచేపల్లి బాధితురాలి వద్దకు తొలుత తాము వెళ్లి పరామర్శిస్తే గానీ చంద్రబాబు స్పందించలేదని, ప్రతిపక్షం అడిగితే తప్ప ఇలాంటి ఘటనలను పట్టించుకోరా? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు తన అధికారం, డబ్బుతో దొంగ రాజకీయాలు చేస్తూ తిరిగి తమ పైనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పుడెన్ని దొంగదీక్షలు చేసినా ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications