ఓటుకు నోటు కేసుతో బాబుకు సంబంధం లేదు: వర్ల, వెలగపూడిపై విజయసాయి ఫైర్
అమరావతి: ఓటుకు నోటు కేసులో తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య బుధవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వేసిన కేసుపై చంద్రబాబు విచారణ చెల్లదని హైకోర్టు చెప్పిందని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్టర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కేసు లేదన్నారు. దళితుల సొమ్ముతో పులివెందులలో రోడ్లు వేయించుకున్న చరిత్ర వారిది అన్నారు. అంబేడ్కర్ విగ్రహంపై వైసీపీ దళిత నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు.

టీడీపీ నేతలపై విజయసాయి ఆగ్రహం
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి విశాఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో జరిగే ప్రతి భూదందా వెనుక వెలగపూడి హస్తం ఉందని ఆరోపించారు. జిల్లాలోని పలు సమస్యలపై ఆయన ఏనాడు అసెంబ్లీలో మాట్లాడలేదన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అందుకోసం వైసీపీ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications