మొదట విజయసాయి రాజీనామా చేయాలి, మోడీతో మాట్లాడి లాభం లేదు: జేసీ సవాల్
న్యూఢిల్లీ: తాను ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందుకు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం సవాల్ చేశారు.
వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి రావాలని, ప్రజల్లోకి వెళ్దామన్నారు. తొలుత వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి రాజీనామా చేయాలన్నారు.

Recommended Video

YS Jagan Questions why Chandrababu Naidu is continuing in NDA ?
కేంద్రంతో తెగదెంపులు అయిపోయాయని, ఏ ఫ్రంట్ వైపు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని జేసీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రయోజనం లేదని చెప్పారు.
More From
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications