వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొదట విజయసాయి రాజీనామా చేయాలి, మోడీతో మాట్లాడి లాభం లేదు: జేసీ సవాల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాను ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందుకు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం సవాల్ చేశారు.

వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి రావాలని, ప్రజల్లోకి వెళ్దామన్నారు. తొలుత వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి రాజీనామా చేయాలన్నారు.

There is no use meeting with PM Modi

Recommended Video

YS Jagan Questions why Chandrababu Naidu is continuing in NDA ?

కేంద్రంతో తెగదెంపులు అయిపోయాయని, ఏ ఫ్రంట్ వైపు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని జేసీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రయోజనం లేదని చెప్పారు.

English summary
YSR Congress Party MP JC Diwakar Reddy on Friday challenged YSR Congress Party over resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X