ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేం: ఏపీపై కేంద్రం బాంబు, బాబుకు షాక్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రశ్నోత్తరాల సమయంలో శుక్రవారం నాడు స్పందించారు. నేరుగా ఏపీకి లేదని కేంద్రమంత్రి చెప్పనప్పటికీ.. పరోక్షంగా ఏపీకి వర్తిస్తుంది.
బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ప్యాకేజీ మాత్రం ఇచ్చినట్లు చెప్పారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. తద్వారా ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఏపీ వాసుల పైన కేంద్రం నీళ్లు జల్లిందని చెప్పవచ్చు.
అయితే, ఏ రాష్ట్రానికి అని చెప్పినప్పటికీ ఏపీకీ హామీ ఇచ్చినందు వల్ల దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.

ప్రత్యేక హోదా కోసం మోడీ సీటు ముందు నిరసన
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు శుక్రవారం లోకసభలో నిరసన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ సీటు ముందు నిరసన తెలిపారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications