ప్రమాదంపై రైలు డ్రైవర్..., ఏపీ స్కూళ్లలో నివాళులు
హైదరాబాద్: మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ముక్కుపచ్చలారని చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పైన రైలు డ్రైవర్ ఓ టీవీ ఛానల్తో స్పందించారు. తాము లెవల్ క్రాసింగ్కు అర కిలోమీటర్ దూరం నుండే హారన్ ఇచ్చుకుంటూ వస్తున్నామన్నారు.
పట్టాల పైన బస్సును చూడగానే ఎమర్జెన్సీ బ్రేక్ వేసినట్లు చెప్పారు. ఒక్కసారిగా బస్సు ట్రాక్ పైకి వచ్చిందన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. సడన్ బ్రేక్ వేయడంతో రైలు వేగం తగ్గిపోయిందని, అదే వేగంతో ఉంటే కనుక బస్సు చెల్లాచెదురు అయి ఉండేదన్నారు.

తాము ఎలాంటి పొరపాటు చేయలేదని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను రైలును ఆపేసి 108కి కాల్ చేశామని చెప్పారు. అలాగే ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. తమ పైన కొందరు దాడి చేశారని చెప్పారు. ఈ ప్రమాదంతో తాను అప్ సెట్ అయ్యానని, ఏడ్చుకుంటూ కూర్చున్నానని చెప్పారు.
ఏపీ పాఠశాలల్లో మౌనం
మాసాయిపేట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు నివాళులు అర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదేశించారు. మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని పాఠశాలల్లో రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించాలన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications