సీతారామాంజనేయులు నుండి హానీ: డిజిపికి వల్లభనేని

ఓ డైరెక్టర్ ఇచ్చిన సమాచారంతో వంశీ అప్రమత్తమై ప్రస్తుత పోలీసు కమిషనర్ శ్రీనివాసులను కలిశారట. ఆయన సూచనలతో వంశీ సోమవారం సాయంత్రం డిజిపిని కలిశారు. సీతారామాంజనేయులుతో తనకు గల వివాదాన్ని వంశీ డిజిపికి వివరించినట్లుగా తెలుస్తోంది.
గతంలో ఓ మహిళ విషయంలో వల్లభనేని వంశీ, సీతారామాంజనేయులు మధ్య వివాదం వచ్చింది. దాంతో తన పైన కక్ష పెట్టుకున్న సీతారామాంజనేయులు తన సంగతి తేలుస్తానని హెచ్చరిస్తున్నారని వంశీ చెప్పినట్లుగా తెలుస్తోంది.
కాగా, విజయవాడలో అన్నపూర్ణ ప్యాకేజీస్ సంస్థకు సంబంధించిన వివాదంలో వారి మధ్య వివాదం ప్రారంభమైంది. ఆ తర్వాత సీతారామాంజనేయులు విజయవాడలోని ఓ మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఇరువురి మధ్య వివాదం ముదిరిందంటారు.
మరోవైపు వల్లభనేని వంశీ డిజిపికి ఫిర్యాదు చేసిన విషయం తనకు తెలియదని సీతారామాంజనేయులు చెబుతున్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications