తెరాసపై వెంకయ్య నిప్పులు, పార్టీ పేరుపై కిరణ్ వివరణ
హైదరాబాద్/అనంతపురం: తెలంగాణ రాష్ట్ర సమితి పైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ గీడీ లేడు అని కెసిఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూనే.. మోడీ మద్దతు కావాలని అంటే ఎలా సాధ్యమని తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రశ్నించారు.
తెరాస నేతలు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెరాస నేతల తీరును తమ పార్టీ వారు ప్రశ్నించడం లేదని, తమ పార్టీ ఏర్పాటు చేసుకున్న పొత్తులపై తాము ఆలోచించుకోగలమన్నారు. తెరాస పార్టీ నేతలు ఆ పార్టీ గురించి ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు.

కాంగ్రెసు పార్టీ విముక్తిని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పొత్తు వల్ల దేశంలో మోడీ, రాష్ట్రంలో టిడిపికి అధికారం వస్తుందన్నారు. ఎనిమిది అంశాల్లో యూపిఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఎన్నికల్లో బిజెపి, టిడిపిలు సహకరించుకుంటాయన్నారు. ఎన్డీయే కోసం కాదు.. దేశం కోసమే మోడీని గెలిపించాలన్నారు.
పుట్టపర్తిలో కిరణ్ సభ
జై సమైక్యాంధ్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విభజనతో రెండు ప్రాంతాలకు నష్టమన్నారు. ప్రజల నినాదాన్నే తాను పార్టీ పేరుగా ఎంచుకున్నానని చెప్పారు. తాను, చంద్రబాబు, జగన్ మీ ముందుకు వస్తున్నామని... సరైన వారిని ఎన్నికోవాలన్నారు. తాను సమైక్యం కోసం సిఎం పదవిని వదులుకున్నట్లు చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications