'ప్రత్యేక హోదా ఉద్యమంలో మేం పాల్గొనం, రాజకీయపార్టీలన్నీ కలిసి పోరాడాలి'
ఉద్యోగాలు చేస్తూ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనలేమని ఎపి ఎన్ జి వో అధ్యక్షుడు ఆశోక్ బాబు చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో అన్ని రాజకీయపార్టీలు కలిసి పోరాడితే మద్దతిస్తామన్నారు.
విజయవాడ:ఉద్యోగాలు చేస్తూ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనలేమని ఎపి ఎన్ జి వో అధ్యక్షుడు ఆశోక్ బాబు చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో అన్ని రాజకీయపార్టీలు కలిసి పోరాడితే మద్దతిస్తామన్నారు.
ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు విడివిడిగా ఉద్యమం చేస్తే హోదా రాదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు డిల్లీకి వెళ్ళి ఉద్యమం చేయాలన్నారు.

ప్రత్యేక హోదా కోసం హమీ ఇచ్చిన రాజకీయ పార్టీలు తమ హమీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ హమీని నిలబెట్టుకొనేందుకుగాను పార్టీలు పనిచేయాలని ఆయన కోరారు.
ఎపి ఎన్ జి వో నూతన కార్యవర్గం సోమవారం ప్రమాణస్వీకారం చేసింది. నూతనకమిటీ అధ్యక్షుడిగా ఆశోక్ బాబు ఎన్నికయ్యారు.అయితే ఆశోక్ బాబు నేతృత్వంలోని కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది.
More From
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications