'ప్రత్యేక హోదా ఉద్యమంలో మేం పాల్గొనం, రాజకీయపార్టీలన్నీ కలిసి పోరాడాలి'
ఉద్యోగాలు చేస్తూ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనలేమని ఎపి ఎన్ జి వో అధ్యక్షుడు ఆశోక్ బాబు చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో అన్ని రాజకీయపార్టీలు కలిసి పోరాడితే మద్దతిస్తామన్నారు.
విజయవాడ:ఉద్యోగాలు చేస్తూ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనలేమని ఎపి ఎన్ జి వో అధ్యక్షుడు ఆశోక్ బాబు చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో అన్ని రాజకీయపార్టీలు కలిసి పోరాడితే మద్దతిస్తామన్నారు.
ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు విడివిడిగా ఉద్యమం చేస్తే హోదా రాదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు డిల్లీకి వెళ్ళి ఉద్యమం చేయాలన్నారు.

ప్రత్యేక హోదా కోసం హమీ ఇచ్చిన రాజకీయ పార్టీలు తమ హమీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ హమీని నిలబెట్టుకొనేందుకుగాను పార్టీలు పనిచేయాలని ఆయన కోరారు.
ఎపి ఎన్ జి వో నూతన కార్యవర్గం సోమవారం ప్రమాణస్వీకారం చేసింది. నూతనకమిటీ అధ్యక్షుడిగా ఆశోక్ బాబు ఎన్నికయ్యారు.అయితే ఆశోక్ బాబు నేతృత్వంలోని కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications