కార్తికVsఅంజన్: చేయి కలిపిన జయసుధ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కాంగ్రెసు పార్టీ నేతల మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కేంద్రమంత్రి జైరామ్ రమేష్ కోసం ఈ రగడ జరిగింది.
సికింద్రాబాద్లోని సీతాఫల్మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జైరాం రమేష్, అంజన్ కుమార్ యాదవ్, జయసుధ, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సభా ముగింపు సమయంలో జైరాం రమేష్ను తన ఇంటికి రావాలని మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఆహ్వానించారు. జైరాం అంగీకరించక పోయినప్పటికీ తప్పనిసరిగా రావాలని కోరారు.

కాంగ్రెస్
అంజన్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని జైరాం రమేష్ను అక్కడి నుంచి పంపించి వేశారు. జైరాంను తమ ఇంటికి రాకుండా చేశారని ఎంపి అంజన్ కుమార్పై బండా కార్తీక రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్
ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో గందరగోళం చోటు చేసుకుని, కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాంగ్రెస్
సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభలో కేంద్రమంత్రి జైరాం రమేష్, ఎమ్మెల్యే జయసుధ ముచ్చట్లు.

కాంగ్రెస్
సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభలో కేంద్రమంత్రి జైరాం రమేష్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ ముచ్చట్లు.

కాంగ్రెస్
సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభలో మాట్లాడుతున్న ఎంపి అంజన్ కుమార్ యాదవ్. పక్కన జైరాం రమేష్, జయసుధ.

కాంగ్రెస్
సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభకు హాజరైన కేంద్రమంత్రి జైరామ్ రమేష్ సాలోచనగా ఉన్న దృశ్యం.

కాంగ్రెస్
సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభలో కేంద్రమంత్రి జైరాం రమేష్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ ముచ్చట్లు.

కాంగ్రెస్
సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభకు హాజరైన కేంద్రమంత్రి జైరామ్ రమేష్ సాలోచనగా ఉన్న దృశ్యం.

కాంగ్రెస్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కాంగ్రెసు పార్టీ నేతల మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కేంద్రమంత్రి జైరామ్ రమేష్ కోసం ఈ రగడ జరిగింది.

కాంగ్రెస్
సికింద్రాబాద్లోని సీతాఫల్మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జైరాం రమేష్, అంజన్ కుమార్ యాదవ్, జయసుధ, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్
సభా ముగింపు సమయంలో జైరాం రమేష్ను తన ఇంటికి రావాలని మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఆహ్వానించారు. జైరాం అంగీకరించక పోయినప్పటికీ తప్పనిసరిగా రావాలని కోరారు.

కాంగ్రెస్
అంజన్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని జైరాం రమేష్ను అక్కడి నుంచి పంపించి వేశారు. జైరాంను తమ ఇంటికి రాకుండా చేశారని ఎంపి అంజన్ కుమార్పై బండా కార్తీక రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్
ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో గందరగోళం చోటు చేసుకుని, కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాంగ్రెస్
సికింద్రాబాద్లోని సీతాఫల్మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ.

కాంగ్రెస్
సికింద్రాబాద్లోని సీతాఫల్మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ.

కాంగ్రెస్
సికింద్రాబాద్లోని సీతాఫల్మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న సికింద్రాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్

కాంగ్రెస్
సికింద్రాబాద్లోని సీతాఫల్మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి జైరాం రమేష్.

కాంగ్రెస్
సికింద్రాబాద్లోని సీతాఫల్మండిలో బుధవారం కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చేతులు కలిపిన అంజన్, జైరాం, జయసుధ తదితరులు.

కాంగ్రెస్
సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ సభలో కేంద్రమంత్రి జైరాం రమేష్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ ముచ్చట్లు.

కాంగ్రెస్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కాంగ్రెసు పార్టీ నేతల మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కేంద్రమంత్రి జైరామ్ రమేష్ కోసం ఈ రగడ జరిగింది. ఈ రగడతో అక్కడి నుండి జయసుధ వెళ్లేందుకు పలువురి సాయం తీసుకోవాల్సి వచ్చింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications