వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చూడాలి.. బడ్జెట్ స్పీచ్ వేరు, పొందుపర్చిన అంశాలు వేరు: యనమల ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. బడ్జెట్‌ను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఏపీకి సంబంధించిన అంశాలు బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు.

<strong>ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ నిరాశ: ఏం ఇచ్చారంటే</strong>ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ నిరాశ: ఏం ఇచ్చారంటే

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలుపై బడ్జెట్‌లో ఉందో లేదో చూడాలని చెప్పారు. కర్నాటక ఎన్నికల వల్లే బెంగళూరుకు మెట్రో అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు.

Yanamala responds on Union Budget 2018

ప్రతి స్కీమ్ చదివితే చదివితే రాష్ట్రానికి ఏమి ఉన్నాయో, ఏం లేవో తెలుస్తుందని యనమల చెప్పారు. బడ్జెట్ స్పీచ్ వేరు, అందులో పొందుపర్చిన అంశాలు వేరని చెప్పారు. ముందస్తు ఎన్నికలు వస్తే కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్ అన్నారు.

English summary
Andhra Pradesh financial minister Yanamala Ramakrishnudu responded on Union Budget 2018 in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X