వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చూడాలి.. బడ్జెట్ స్పీచ్ వేరు, పొందుపర్చిన అంశాలు వేరు: యనమల ట్విస్ట్
అమరావతి: కేంద్ర బడ్జెట్పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. బడ్జెట్ను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఏపీకి సంబంధించిన అంశాలు బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్కు నిరాశ నిరాశ: ఏం ఇచ్చారంటే
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలుపై బడ్జెట్లో ఉందో లేదో చూడాలని చెప్పారు. కర్నాటక ఎన్నికల వల్లే బెంగళూరుకు మెట్రో అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు.
ప్రతి స్కీమ్ చదివితే చదివితే రాష్ట్రానికి ఏమి ఉన్నాయో, ఏం లేవో తెలుస్తుందని యనమల చెప్పారు. బడ్జెట్ స్పీచ్ వేరు, అందులో పొందుపర్చిన అంశాలు వేరని చెప్పారు. ముందస్తు ఎన్నికలు వస్తే కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్ అన్నారు.
Comments
yanamala ramakrishnudu budget reactions 2018 narendra modi arun jaitley budget budget expectations 2018 budget facts budget investments 2018 budget 2018 demonetization gst నరేంద్ర మోడీ కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ 2018 అరుణ్ జైట్లీ అమరావతి పోలవరం
English summary
Andhra Pradesh financial minister Yanamala Ramakrishnudu responded on Union Budget 2018 in Andhra Pradesh.
Story first published: Thursday, February 1, 2018, 15:40 [IST]