తెలుగు భాష ఉత్తర్వులు పట్టవా
తెలుగు భాష ఉత్తర్వులు పట్టవా
న్యూఢిల్లీ:'తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కూడా అధికారులకు పట్టవా?' అని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు . .. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా వేస్తున్న శిలాఫలకాలు తెలుగులోనే ఏర్పాటు చేస్తామని తెలుగు భాషా దినోత్సవం రోజున సీఎం హామీ ఇచ్చారని, ఉత్తర్వులు కూడా జారీచేశారని గుర్తు చేశారు ఇచ్చిన హామీని, పట్టించుకోకుండా విశాఖ జిల్లా అధికారులు నగరంలో రూపొందించిన పిల్లల ప్రాంగణానికి వుడా చిల్డ్రన్ ఎరీనాగా పేరు పెట్టడమే కాకుండా ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కూడా ఆంగ్లంలో ముద్రించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications