నారా లోకేష్ పై వైసీపీ సెటైర్లు, ఢిల్లీలో తండ్రి పరిచయాలతో డీల్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు చేయకూడదని ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.
ఇలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ అయ్యింది. తండ్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న పరిచయాలతో ఢిల్లీలోని పెద్దలతో మంత్రి నారా లోకేష్ వరుస భేటీలు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వీలైనంతవరకు పెట్టుబడులు తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చెయ్యడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నారా లోకేష్ యువతకు హామీ ఇచ్చారు. రైతులకు వారివారి రంగాలలో చక్కటి అవకాశాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

అయితే మంత్రి లోకేషన్ ను టార్గెట్ చేసుకొని కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పటికే అనేక ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఏర్పాటు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చెయ్యాలని నారా లోకేష్ కేంద్ర మంత్రులకు మనవి చేశారు.
I also had the opportunity to meet with representatives of the Indian Cellular and Electronics Association (ICEA), led by Shri @PankajMohindroo Ji, in New Delhi today. We discussed GoAP's new business-friendly industrial policies, AP's electronics potential and our plans to… pic.twitter.com/7BR9pgRHFR
— Lokesh Nara (@naralokesh) October 21, 2024
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తాను ఢిల్లీ వెళ్లానని ఇటీవల నారా లోకేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో వివిద అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. ఢిల్లీ పర్యటన సందర్బంగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్న నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అయితే మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనపై వైసీపీ నాయకులు మాత్రం సెటైర్లు వేస్తున్నారు.
-
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications