టిలో జగన్: 13ఎంపీ, 81అసెంబ్లీ, దినేష్కు మల్కాజిగిరి

జాబితా లోకసభ అభ్యర్థులు
లీలా రాణి ఆదె - అదిలాబాద్
ఎస్ రవీందర్ రెడ్డి - నిజామాబాద్
మీసాల రాజా రెడ్డి - కరీంనగర్
ఎండి మోహియుద్దీన్ - జహీరాబాద్
దినేష్ రెడ్డి - మల్కాజిగిరి
బొడ్డు సాయినాద్ రెడ్డి - హైదరాబాద్
జెట్టి ధర్మరాజు - నాగర్ కర్నూలు
గున్నం నాగిరెడ్డి - నల్గొండ
తెల్లం వెంకట్రావు - మహబూబాబాద్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - ఖమ్మం
హబీబ్ అబ్దుల్ రహమాన్ - మహబూబ్ నగర్
కొండా రాఘవ రెడ్డి - చేవెళ్ల
ప్రభు గౌడ్ - మెదక్
తెలంగాణ బరిలో కిరణ్ పార్టీ
మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా తెలంగాణలో 3 లోకసభ, 24 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మంగళవారం తెలంగాణలో 519 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోకసభకు 58 మంది నామినేషన్లు వేశారు. అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటుకు 8 నామినేషన్లు పడ్డాయి. మల్కాజిగిరి అసెంబ్లీకి అత్యధికంగా 11 మంది మంగళవారం నామినేషన్ వేశారు. ఆ తర్వాత బెల్లంపల్లిలో 9 మంది, ఆదిలాబాద్, కామారెడ్డి, చొప్పదండి, ఉప్పల్, గోషామహల్ నియోజకవర్గాలకు 8 మంది చొప్పున నామినేషన్లు వేశారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications