టిలో జగన్: 13ఎంపీ, 81అసెంబ్లీ, దినేష్కు మల్కాజిగిరి

జాబితా లోకసభ అభ్యర్థులు
లీలా రాణి ఆదె - అదిలాబాద్
ఎస్ రవీందర్ రెడ్డి - నిజామాబాద్
మీసాల రాజా రెడ్డి - కరీంనగర్
ఎండి మోహియుద్దీన్ - జహీరాబాద్
దినేష్ రెడ్డి - మల్కాజిగిరి
బొడ్డు సాయినాద్ రెడ్డి - హైదరాబాద్
జెట్టి ధర్మరాజు - నాగర్ కర్నూలు
గున్నం నాగిరెడ్డి - నల్గొండ
తెల్లం వెంకట్రావు - మహబూబాబాద్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - ఖమ్మం
హబీబ్ అబ్దుల్ రహమాన్ - మహబూబ్ నగర్
కొండా రాఘవ రెడ్డి - చేవెళ్ల
ప్రభు గౌడ్ - మెదక్
తెలంగాణ బరిలో కిరణ్ పార్టీ
మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా తెలంగాణలో 3 లోకసభ, 24 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మంగళవారం తెలంగాణలో 519 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోకసభకు 58 మంది నామినేషన్లు వేశారు. అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటుకు 8 నామినేషన్లు పడ్డాయి. మల్కాజిగిరి అసెంబ్లీకి అత్యధికంగా 11 మంది మంగళవారం నామినేషన్ వేశారు. ఆ తర్వాత బెల్లంపల్లిలో 9 మంది, ఆదిలాబాద్, కామారెడ్డి, చొప్పదండి, ఉప్పల్, గోషామహల్ నియోజకవర్గాలకు 8 మంది చొప్పున నామినేషన్లు వేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications