రేపటినుంచే ఒంటిపూట బడులు, ఎప్పటి వరకు అంటే.. సెలవులు ఇప్పుడే
అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో జనం మధ్యాహ్నా వేళలో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. సాయంత్రం ఉక్కపోత ఎక్కువగానే ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఒంటిపూట బడులు
ఎండలు అధికంగా ఉండటంతో పాఠశాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బడులు నిర్వహిస్తామని స్పష్టంచేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించాలని అన్ని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. ఏప్రిల్ 23 తేదీ వరకు రాష్ట్రంలో ఒక పూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ వివరించింది.

లాస్ట్ వర్కింగ్ డే
ఎండలు అధికంగా ఉండటంతో పాఠశాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బడులు నిర్వహిస్తామని స్పష్టంచేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించాలని అన్ని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. ఏప్రిల్ 23 తేదీ వరకు రాష్ట్రంలో ఒక పూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ వివరించింది.
Recommended Video

రెండేళ్లు నో
కరోనా వల్ల దాదాపు రెండేళ్లు స్కూల్స్ సరిగా నడవలేదు. అంతా ఆన్ లైన్ క్లాసులు జరిగాయి. గత రెండు మూడు నెలల నుంచి పరిస్థితి మారింది. ఈ లోపు వేసవి ప్రారంభం అయ్యింది. ఇంకేముంది.. విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019లో ఒంటిపూట బడులు నిర్వహించగా.. మళ్లీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవనుంది. దీంతో విద్యార్థులు తమకు పూర్తిగా సెలవులు వచ్చేశాయని ఉత్సాహంతో ఉన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications