హైదర్ నగర్లో నరబలి, కాలిన యువకుడి మృతదేహం
ఇంకా మూఢ నమ్మకాలు వీడటం లేదు. క్షుద్ర పూజలను కొందరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందుకోసం నరబలులు కూడా చేస్తున్నారు. అమావాస్య వచ్చిందంటే చాలు ఏదో ఒక చోట ఇలా జరుగుతూనే ఉంది. ఇటీవల కేరళలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. ఇప్పుడు హైదరాబాద్ హైదర్ నగర్ వద్ద కూడా అలాంటి ఘటనే జరిగింది. కానీ ఇక్కడ ఓ యువకుడిని నరబలి ఇచ్చారు.
హైదర్ నగర్లో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. అదీ కాలిపోయి ఉండటంతో పలు అనుమానాలను లేవనెత్తుతుంది. శ్మశాన వాటిక వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి దగ్గరలో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఇదీ నరబలి అయి ఉంటుందని భావిస్తున్నారు.

మంగళవారం అమావాస్య కావడం, ఆ రోజున సూర్యగ్రహణం వస్తోంది. దీంతో ఆ యువకుడిని బలి ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యకు గురయిన ఆ యువకుడు ఎవరనే విషయంపై స్పష్టత లేదు. కానీ తమకు మంచి జరగాలని వారు అలా చేసి ఉంటారు. క్షుద్ర పూజలకు సంబంధించిన ఇన్సిడెంట్ ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి.
తమకు మంచి జరగాలని, ఆరోగ్యం బాగుండాలని, ఐశ్వర్యం సిద్దించాలని పూజలు చేస్తుంటారు. అనుమానంతో ఉన్న వారిని.. పూజలు చేసేవారు నమ్మిస్తారు. నిధులు, నిక్షేపాలు దొరుకుతాయని కూడా చెబుతుంటారు. డబ్బులకు ఆశపడి ఇలా చేస్తుంటారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications