వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు: 19మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ మందుగుండు సామాగ్రి డిపోలో పేలుడు సంభవించడం వల్ల ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు సహా పదిహేడు మంది మృతి చెందారు. ఈ సంఘటన పాల్గన్‌లో ఈ రోజు చోటు చేసుకుంది.

సైనిక ఆయుధ కర్మాగారంలో ఈ భారీ ప్రమాదం సంభవించింది. కర్మాగారంలో ఉదయం భారీ పేలుడు జరగడంతో అక్కడే పని చేస్తున్న వారు కాలి బూడిదయ్యారు. మరో పందొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

2 Army Officers Among 17 Dead In Ammunition Depot Fire In Maharashtra

పేలుడు కారణంగా ఎగసిపడుతున్న మంటలు శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో సమీపంలోని దాదాపు వెయ్యి మంది గ్రామ ప్రజలను పోలీసులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకటి గంటలకు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Two officers are among 17 army personnel killed in a massive fire at an ammunition depot in Maharashtra's Pulgaon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X