షూటౌట్: పీయుసీ విద్యార్థిని గౌతమికి 78.66 శాతం మార్కులు
బెంగళూరు: అటెండర్ జరిపిన కాల్పులో మరణించిన పీయుసీ విద్యార్థిని గౌతమి ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యింది. సోమవారం పీయుసీ (ఇంటర్) పరిక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. పీయుసీ విద్యార్థిని గౌతమికి 78.66 శాతం మార్కలు వచ్చాయి. విషయం తెలుసుకున్న గౌతమి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
బెంగళూరు నగరంలోని కాడుగోడిలో ఉన్న ప్రగతి పీయుసీ కాలేజ్ లో గౌతమి (18) పీయుసీ విద్యాభ్యాసం చేస్తున్నది. తుమకూరు జిల్లాకు చెందిన గౌతమి పరిక్షలు పూర్తి అయిన తర్వాత ఉన్నత చదువులు చదవడానికి కాలేజ్ హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంది.

అదే కాలేజ్ లో అటెండర్ గా పని చేస్తున్న మహేష్... గౌతమి, ఆమె స్నేహితురాలు, అదే కాలేజ్ విద్యార్థిని శిరీష మీద కక్ష పెంచుకున్నాడు. 2015 మార్చి 31వ తేదిన రాత్రి 10.15 గంటల సమయంలో మహేష్ హాస్టల్ లోని గౌతమి గది దగ్గరకు వెళ్లాడు.
రివాల్వర్ తీసుకుని గౌతమి, శిరీష మీద కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలైన గౌతమి సంఘటనా స్థలంలో మరణించింది. తీవ్రగాయాలైన శిరీష ఆసుపత్రిలో చికిత్స పోంది కోలుకునింది. మహేష్ ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications