జోధ్పూర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురి అరెస్ట్
రాజస్థాన్ జోధ్పూర్లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. సుర్సాగర్ చెక్ పాయింట్ వద్ద గల రుపావటొ కా బెరా వద్ద ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఘర్షణలో మరికొందరికీ స్వల్పంగా గాయాలు అయ్యాయి. తొలుత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదీ కాస్త పెరిగి పెద్దది అయిపోయింది. జనం చేరుకొని.. రెండు వర్గాలుగా చీలిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే పోలీసులు జనాలను చెదరగొట్టారు. పరిస్థితిని తమ అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఇటు కాన్పూర్ ఘర్షణ కూడా చినికి చినికి గాలి వానలా మారింది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications