జోధ్పూర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురి అరెస్ట్
రాజస్థాన్ జోధ్పూర్లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. సుర్సాగర్ చెక్ పాయింట్ వద్ద గల రుపావటొ కా బెరా వద్ద ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఘర్షణలో మరికొందరికీ స్వల్పంగా గాయాలు అయ్యాయి. తొలుత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదీ కాస్త పెరిగి పెద్దది అయిపోయింది. జనం చేరుకొని.. రెండు వర్గాలుగా చీలిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే పోలీసులు జనాలను చెదరగొట్టారు. పరిస్థితిని తమ అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఇటు కాన్పూర్ ఘర్షణ కూడా చినికి చినికి గాలి వానలా మారింది.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications