వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకు కోసం వెళ్తే తల్లిని కొట్టి చంపేశారు

|
Google Oneindia TeluguNews

పాట్నా: కన్న కుమారుడిని చుట్టు పక్కల వారు కొడుతున్నారని గుర్తించి అక్కడికి వెళ్లిన మహిళను అతి దారుణంగా కొట్టి హత్య చేసిన సంఘటన బీహార్ లో జరిగింది. మద్యం మత్తులో ఉన్న కన్న కుమారుడి కళ్ల ముందే ఆ తల్లి ప్రాణాలు విడిచింది.

బీహార్ లోని నావాడ జిల్లాలోని కావబరి తోల అనే గ్రామంలో సుదేశ్వరీ దేవీ (60) అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈ మె కుమారుడు నిత్యం మద్యం సేవించేశాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చే సమయంలో చుట్టు పక్కల వారితో గొడవ పడేవాడు.

 A 60-year-old woman was beaten to death allegedly by her neighbours

ప్రశ్నించిన వారిని బూతులు తిట్టేవాడు. ఈ విధంగా నిత్యం అందరితో గొడవ పడేవాడు. సుదేశ్వరీ దేవీ కుమారుడికి అనేక సార్లు బుద్ధిమాటలు చెప్పింది. అయినా అతనిలో మార్పు రాలేదు. బుధవారం రాత్రి అతను పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు.

ఇంటి సమీపంలో కుర్చుని పక్కింటి వారిని బూతులు తిట్టాడు. వారు వచ్చి అతని మీద దాడి చేశారు. విషయం గుర్తించిన సుదేశ్వరీ దేవీ కుమారుడిని రక్షించడానికి వెళ్లింది. ఆమె పైన దాడి చెయ్యడంతో సుదేశ్వరీ దేవీ అక్కడి కక్కడే మరణించారని పోలీసు అధికారి విశ్వనాథ్ ప్రసాద్ తెలిపారు.

English summary
A 60-year-old woman was beaten to death allegedly by her neighbours in Nawada district in Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X