జై శ్రీరాం అనండి, లేదంటే: ముస్లీం జర్నలిస్ట్ ఫ్యామిలీకి హెచ్చరిక
ఎన్డీటీవీ జర్నలిస్ట్ మున్నే భార్తి బజరంగ్ దళ్ కార్యకర్తలపై తీవ్ర ఆరోపణలు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ కార్యకర్తలను తనను,
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ జర్నలిస్ట్ మున్నే భార్తి బజరంగ్ దళ్ కార్యకర్తలపై తీవ్ర ఆరోపణలు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ కార్యకర్తలను తనను, తన కుటుంబాన్ని అడ్డగించి జై శ్రీరాం అనాలని, లేదంటే కారును కాల్చేస్తామని హెచ్చరించారని ఆరోపించారు.
ఆయన చెప్పిన వివరాల మేరకు.. బీహార్లోని వైశాలి నుంచి కుటుంబంతో పాటు ఆయన సమస్తిపూర్ వెళ్తున్నారు. ఆయనతో పాటు భార్య, తల్లి, తండ్రి తదితరులు ఉన్నారు. మధ్యలో నలుగురైదుగురు కార్యకర్తలు తమను అడ్డగించారని చెప్పారు.

తన తండ్రికి ఉన్న గెడ్డం, తన భార్య బురఖాను చూసి వారు కారును ఆపారని, కర్రలు పట్టుకొని ఉన్నారని ఆయన చెప్పారు. జైశ్రీరాం అనాలని లేదంటే కారును కాల్చి వేస్తామని బెదిరించారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ను కూడా సీఎం నితీష్కు ట్యాగ్ చేశారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications