కేవలం రూ.9కే..: ఎయిర్టెల్ అన్లిమిటెడ్ రీచార్జ్ ప్యాక్..
ముంబై: టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, రిలయన్స్ జియోకు ధీటైన పోటీనిస్తోంది. కొత్తగా రూ.9తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ ప్యాక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్యాక్ వాలిడిటీ కేవలం ఒక్కరోజు మాత్రమే.
రిలయన్స్ జియో రూ.19 ప్లాన్కు కౌంటర్గా ఎయిర్టెల్ ఈ రూ.9 రీఛార్జ్ ప్యాక్ను తీసుకొచ్చింది. జియో అందిస్తున్న రూ.19 ప్యాక్ ద్వారా అన్లిమిటెడ్ కాల్స్, 20 ఎస్ఎంఎస్లు, 150ఎంబీ డేటాను వినియోగదారులు పొందుతున్నారు. కానీ ఎయిర్టెల్ మాత్రం రూ.9కే ఇంతకన్నా మెరుగైన ప్యాక్ అందిస్తోంది.

ఇక రూ.23తో మరో ప్యాక్ కూడా అందిస్తోంది ఎయిర్టెల్. ఈ ఆఫర్ ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, 200 ఎంబీ డేటా, 100 ఎస్ఎంఎస్లను రెండు రోజుల పాటు పొందవచ్చు.
ఎయిర్టెల్ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ ద్వారా కస్టమర్లు ఈ రూ.9 ప్యాక్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. కోంబో ఆఫర్ సెక్షన్ కింద ఈ కొత్త ఆఫర్ అందుబాటులో ఉంది. ఎయిర్ టెల్ రూ.98ప్యాక్ కూడా కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ ఆఫర్తో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 1జీబీ 4జీ డేటాను 28రోజుల పాటు పొందవచ్చు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications