సియాచిన్ వద్ద పాకిస్థాన్ యుద్ధవిమానం చక్కర్లు: యుద్ధానికి సిద్దమా !
భారత్-పాక్ సరిహద్దులోని సియాచిన్ గ్లేషియర్ సమీపంలో బుధవారం ఆదేశ యుద్దవిమానాలు చక్కర్లు కొట్టినట్లు సమాచారం వచ్చింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ శిభిరాలపై భారత్ సైన్యం దాడులు జరిపిందని ఆర్మీ ప్రకటించిన.
న్యూఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దులోని సియాచిన్ గ్లేషియర్ సమీపంలో బుధవారం ఆదేశ యుద్దవిమానాలు చక్కర్లు కొట్టినట్లు సమాచారం వచ్చింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ శిభిరాలపై భారత్ సైన్యం దాడులు జరిపిందని ఆర్మీ ప్రకటించిన మరుసటి రోజే పాకిస్థాన్ మరోసారి దూకుడు చర్యకు పాల్పడింది.
సియాచిన్ ప్రాంతంలోని పాక్ కు చెందిన అన్ని ఆర్మీ బేస్ లను నిర్వహణలోకి తీసుకు వచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలో సియాచిన్ వద్ద ఆర్మీ బేస్ లను పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మార్షల్ సోహైల్ అమన్ పర్యవేక్షించారని పాక్ మీడియా పేర్కొంది.

సియాచిన్ వద్దర పాక్ యుద్ధవిమానం అతి తక్కువ ఎత్తులో సంచరించిందని ఆదేశానికి చెందిన మీడియా వార్తలు ప్రసారం చేసింది. అయితే పాకిస్థాన్ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. సియాచిన్ వద్ద భారత భూభాగంలో పాక్ కు చెందిన ఎలాంటి యుద్ధవిమానాలు సంచరించలేదని భారత్ తేల్చి చెప్పింది. మొత్తం మీద పాక్ తనంతకు తానే కోరి కష్టాలు కొని తెచ్చుకోవడానికి సిద్దం అవుతోంది.
-
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
అజ్ఞాతంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్?.. అసలేమైంది? -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!!












Click it and Unblock the Notifications