అమర్నాథ్ యాత్రలో విషాదం: బస్సు లోయలో పడి 16 మంది మృతి

అమర్నాథ్ యాత్రలో విషాధం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, 35 మందికి గాయాలయ్యాయి.

శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో విషాధం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి.

జమ్ము జాతీయ రహదారిలో ఉన్న రంబన్ ప్రాంతంలోని నాచ్ నల్లా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్సు జమ్ము నుంచి పహెల్గాం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Amarnath Yatra bus falls into gorge on Jammu-Srinagar highway, 10 killed

కాగా,అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో మరొకరు మృతి చెందారు. 47 ఏళ్ల మహిళా యాత్రికురాలు లలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది.

జులై 10న అనంత్‌నాగ్‌ జిల్లాలోని బటంగూ వద్ద యాత్రికులు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు అమానుషంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+