"మోడీ మిమ్మల్ని చంపాలనుకుంటున్నదెవరో చెప్పండి!"
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ రాజ్యసభలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని మోడీ గతంలోప్రకటించారని.. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆనందర్ శర్మ కోరారు. పెద్ద నోట్ల రద్దుపై చర్చ సందర్బంగా.. ఈ ప్రశ్నను లేవనెత్తారు ఆనంద్ శర్మ.

'మిమ్మల్ని చంపాలని అనుకుంటున్నది ఎవరు? మిమ్మల్ని బెదిరింపులకు లోను చేస్తుందెవరో?' చెప్పాలంటూ ఆనంద్ శర్మ మోడీని కోరారు. ఓవైపు దేశం కోసం అన్ని త్యాగం చేశానని చెబుతూనే.. మరోవైపు ప్రపంచ దేశాలను చుట్టేసి రావడం.. ఏ రకం త్యాగం కిందకు వస్తుందంటూ నిలదీశారు. ప్రధాని ఎక్కువ రోజులు జీవించాలని తామంతా కోరుకుంటున్నామని, అలాంటప్పుడు తనపై బెదిరింపులకు పాల్పడుతుందెవరో వెల్లడిస్తే బాగుంటుందని సున్నితంగా విమర్శించే ప్రయత్నం చేశారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications