ఈసీగా అరుణ్ గోయల్, రాష్ట్రపతి ముర్ము ఆమోదం, తక్షణమే అమల్లోకి
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా అరుణ్ గోయల్ నియామకం అయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోయల్ నియమానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో తక్షణమే నియామకం అమల్లోకి వస్తోందని న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అరుణ్ గోయల్ 1985 పంజాబ్ ఐఏఎస్ బ్యాచ్కి చెందిన అధికారి. ఆయన సర్వీసులో ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా నియమితులయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండేతో కలిసి పనిచేస్తారు. రాజీవ్ కుమార్ గత మే నెలలో సీఈసీ పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నిక జరగగా.. గుజరాత్కు రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఈసీ వెల్లడించనుంది. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక జరగనుంది. ఏడాదిన్నర సమయంలో లోక్ సభకు ఎన్నిక జరుగుతుంది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications