Aunty: కూతురికి ఆరు మంది బాయ్ ఫ్రెండ్, వార్నింగ్ ఇచ్చిన తల్లి, ఓ ప్రియుడు ఏం చేశాడంటే ?, గ్రీన్ సిగ్నల్ !
చెన్నై/ పళని: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. భర్త చనిపోవడంతో ఆమె కొడుకు, కూతురుతో కలిసి నివాసం ఉండేది. కొడుకు పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నాడు. కూతురు కొంత మంది యువకులతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. కూతురికి ఆరు మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె తల్లికి ఇటీవల తెలిసింది. నువ్వు చెడుదారిలో వెలుతున్నావని, నీ పద్దతి మార్చుకోవాలని తల్లి ఆమె కూతురిని మందలించింది. ఇక ముందు ఏ తప్పు చెయ్యనని తల్లికి చెప్పిన కూతరు కొంతకాలం సైలెంట్ గా ఉండిపోయింది. ఇటీవల బయటకు వెళ్లిన తల్లి దారుణ హత్యకు గురైయ్యింది. మహిళ హత్య సులో ఆమె కూతురితో పాటు ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

భర్త చనిపోయాడు
తమిళనాడులోని పళని సమీపంలోని పెత్తనాయకన్ పట్టి గ్రామంలో అన్నమ్మాల్ (55) అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న అన్నమ్మాల్ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. అన్మమ్మాల్ దంపతులకు కొడుకు, భువన (27) అనే కూతురు ఉన్నారు. భర్త చనిపోవడంతో అన్నమ్మాల్ ఆమె కొడుకు, కూతురు భువనతో కలిసి నివాసం ఉండేది.

కూతురికి ఆరు మంది బాయ్ ఫ్రెండ్స్
అన్మమ్మాల్ కొడుకు పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నాడు. అన్నమ్మాల్ కూతురు భువన పెళ్లి చేసుకోకుండా గాలికి తిరుగుతోంది. భవనకు ఇప్పటి వరకు కూతురు కొంత మంది యువకులతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. భువన కొంత మందితో తిరుగుతోందని ఆమె బాయ్ ఫ్రెండ్స్ కు తెలిసినా వాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదు.

కూతురికి వార్నింగ్ ఇచ్చిన తల్లి
కూతురు భువన కొంతమంది పైగా బాయ్ ఫ్రెండ్స్ తిరుగుతోందని ఆమె తల్లి అన్మమ్మాల్ ఇటీవల తెలిసింది. నువ్వు చెడుదారిలో వెలుతున్నావని, నీ పద్దతి మార్చుకోవాలని అన్నమ్మాల్ ఆమె కూతురురు భువనను మందలించింది. ఇక ముందు ఏ తప్పు చెయ్యనని తల్లి అన్నమ్మాల్ కు చెప్పిన కూతరు భువన కొంతకాలం తల్లికి మ్యాటర్ తెలీకుండా కొంచెం సైలెంట్ గా ఉండిపోయింది.

శవమై కనిపించిన తల్లి
రెండు రోజుల క్రితం బయటకు వెళ్లిన అన్నమ్మాల్ గ్రామం సమీపంలోని నిర్జనప్రదేశంలో శవమై కనిపించింది. అన్నమ్మాల్ శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. అన్నమ్మాల్ గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. అన్నమ్మాల్ హత్యకు గురైయ్యిందని తెలుసుకున్న పోలీసులు పలుకోణాల్లో విచారణ చేశారు.

కూతురు బాయ్ ఫ్రెండ్ అరెస్టు
అన్నమ్మాల్ హత్య సులో ఆమె కూతురు భువనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారరించారు. భువన చాలాకాలంగా కొంతమంది యువకులతో తిరుగుతూ వారితో ఫోన్ లో మాట్లాడుతోందని పోలీసులు గుర్తించారు. భువన బాయ్ ఫ్రెండ్ కు కనగరాజ్ కు ఇటీవల తన కూతురితో తిరగకూడదని అన్నమ్మాల్ వార్నింగ్ ఇచ్చిందని పోలీసులు అన్నారు.

తల్లి హత్యకు ప్రియుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కూతురు
తన ప్రియురాలు భువనతో తిరగడానికి ఆమె తల్లి అన్నమ్మాల్ అడ్డుగా ఉందని ఆమెను కనగరాజ్ హత్య చేశాడని పోలీసులు అన్నారు. తల్లి అన్నమ్మాల్ హత్యకు ప్రియుడు కనగరాజ్ కు భువన సహకరించిందని వెలుగు చూడటంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నామని పళని పోలీసులు తెలిపారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications