అయోధ్య రామాలయ మరమ్మతులకు సుప్రీం ఓకె
న్యూఢిల్లీ: రామ భక్తులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉన్న వివాదాస్పద రామ్లాలా ఆలయం మరమ్మతులకు కోర్టు సోమవారం అనుమతించింది.
ఆలయ పైకప్పులు బాగు చేసుకోవచ్చని చెబుతూ.. భక్తులకు ఇతర సౌకర్యాల కల్పనకు సైతం సుప్రీంకోర్టు అనుమతించింది. ఫైజాబాద్ కలెక్టర్ సహా ఇద్దరు స్వతంత్ర పర్యవేక్షకుల సమక్షంలో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించింది.

రామమందిరంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో గతంలో విజ్ఞప్తి చేశారు. రామమందిరం ఆవరణలో తాగునీరు, టాయ్లెట్స్ లాంటి కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఏర్పాట్లు చేయడం లేదని తెలిపారు.
More From
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications