అయోధ్య రామాలయ మరమ్మతులకు సుప్రీం ఓకె
న్యూఢిల్లీ: రామ భక్తులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉన్న వివాదాస్పద రామ్లాలా ఆలయం మరమ్మతులకు కోర్టు సోమవారం అనుమతించింది.
ఆలయ పైకప్పులు బాగు చేసుకోవచ్చని చెబుతూ.. భక్తులకు ఇతర సౌకర్యాల కల్పనకు సైతం సుప్రీంకోర్టు అనుమతించింది. ఫైజాబాద్ కలెక్టర్ సహా ఇద్దరు స్వతంత్ర పర్యవేక్షకుల సమక్షంలో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించింది.

రామమందిరంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో గతంలో విజ్ఞప్తి చేశారు. రామమందిరం ఆవరణలో తాగునీరు, టాయ్లెట్స్ లాంటి కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఏర్పాట్లు చేయడం లేదని తెలిపారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications