భారత్ కరోనా మరణాలలో బిగ్ జంప్ : తాజా కేసులు 16 వేలకు పైనే; ఆ రాష్ట్రం వల్లే మళ్ళీ భారీగా !!
భారతదేశంలో కరోనా మహమ్మారి కేసుల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కరోనా కేసులు కాస్త పెరగగా,మరణాలు భారీగా నమోదయ్యాయి. భారతదేశంలో ఒకే రోజు 16,326 కొత్త కోవిడ్-19 కేసులు పెరిగాయి. దీనితో భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,59,562కి చేరుకుంది. అయితే యాక్టివ్ కేసులు 1,73,728కి తగ్గాయి. ఇది 233 రోజుల తరువాత కనిష్టంగా నమోదైన కేసులుగా తెలుస్తుంది.
వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డ్ .. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను దాటిన వ్యాక్సినేషన్ హిస్టరీ !!
కేరళ
మరణాల
జాబితా
సవరణతో
భారీగా
మరణాలు
కేంద్ర
ఆరోగ్య
మంత్రిత్వ
శాఖ
డేటా
ప్రకారం
గత
24
గంటల్లో
భారతదేశం
రోజువారీ
కోవిడ్
మరణాలలో
666
మరణాల
భారీ
పెరుగుదలను
నమోదు
చేసింది.
కేరళ
నిన్న
ఒక్కరోజే
563
మరణాలను
నమోదు
చేసింది.
కేరళ
రాష్ట్రం
తన
డేటాను
సవరించడంతో
మరణాల
సంఖ్య
భారీగా
నమోదైంది.
దేశంలోని
మొత్తం
మరణాల
సంఖ్య
666కు
కేరళ
రాష్ట్రం
నిన్న
నమోదైన
మరణాలు
563లో
291
మరణాలు
సవరణలతో
అదనంగా
జోడించింది.
భారతదేశంలో
ఇప్పటివరకు
4,53,708
మంది
కోవిడ్తో
మరణించారు.
బాగా
క్షీణించిన
క్రియాశీల
కేసులు
మొత్తం
ఇన్ఫెక్షన్లలో
0.51
శాతంతో
కూడిన
క్రియాశీల
కేసులు
1,73,728కి
తగ్గాయి.
24
గంటల
వ్యవధిలో
మొత్తం
క్రియాశీలక
కోవిడ్-19
కేసులలో
2,017
కేసులు
తగ్గాయి.
అయితే
జాతీయ
కోవిడ్-19
రికవరీ
రేటు
98.16
శాతంగా
నమోదైంది.
ఇది
మార్చి
2020
నుండి
అత్యధికం
అని
ఆరోగ్య
మంత్రిత్వ
శాఖ
తెలిపింది.
ఇప్పటివరకు
దేశవ్యాప్తంగా
3.35
కోట్ల
మంది
కరోనా
మహమ్మారిని
జయించారు.
నిన్న
ఒక్కరోజే
17,677
మంది
కరోనా
మహమ్మారి
నుండి
కోలుకున్నారు.
మహారాష్ట్రలో
50
శాతం
సీటింగ్
సామర్థ్యంతో
తెరుచుకున్న
సినిమా
హాళ్లు
గత
24
గంటల్లో
68.48
లక్షల
టీకాలు
వేసినట్టు
గణాంకాలు
వెల్లడిస్తున్నాయి.
దీంతో
మొత్తం
దేశ
వ్యాప్తంగా
పంపిణీ
అయిన
టీకా
సంఖ్య
101.30
కోట్ల
మోతాదులకు
చేరింది.
శుక్రవారం
నాడు
13,64,681
పరీక్షలు
నిర్వహించగా,
దేశంలో
కోవిడ్-19
నిర్ధారణ
కోసం
ఇప్పటివరకు
నిర్వహించిన
మొత్తం
సంచిత
పరీక్షల
సంఖ్య
59,84,31,162కి
చేరుకుంది.
రాష్ట్రంలో
కోవిడ్-19
కేసులు
తగ్గుముఖం
పట్టడంతో
శుక్రవారం,
అత్యంత
దెబ్బతిన్న
రాష్ట్రమైన
మహారాష్ట్ర
50
శాతం
సీటింగ్
సామర్థ్యంతో
సినిమా
హాళ్లు,
మరియు
ఆడిటోరియంలను
తిరిగి
తెరిచింది.
వ్యాక్సినేషన్
పై
మోడీ
చెప్పిన
అంశాలపై
కాంగ్రెస్
విమర్శలు
భారతదేశం
గురువారం
1
బిలియన్
కోవిడ్
వ్యాక్సిన్
డోస్ల
మైలురాయిని
పూర్తి
చేసింది.
ఒక
రోజు
తర్వాత
జాతిని
ఉద్దేశించి
ప్రసంగించిన
ప్రధాని
మోడీ,
ఇది
"కేవలం
సంఖ్య
కాదు"
అని,
కానీ
దేశ
సామర్థ్యానికి
మరియు
"కొత్త
భారతదేశానికి"
చిహ్నం
అని
అన్నారు.
రానున్న
దీపావళి
ఉత్సాహంతో
టీకాల
రికార్డును
మరియు
అన్ని
రంగాలలో
ఆశావాద
భావనను
చాటుతూ
ముందుకు
సాగాలని
ప్రధాన
మంత్రి
అన్నారు.
అయితే
వ్యాక్సినేషన్
గురించి
ప్రధాని
అర్ధ
సత్యాలు
చెప్పారని,
సగానికి
పైగా
అబద్దాలేనని
కాంగ్రెస్
పార్టీ
విమర్శించింది.
దీనిపై
శ్వేతపత్రం
విడుదల
చెయ్యాలని
డిమాండ్
చేసింది.
కేరళలో
భారీగా
కేసులు,
మరణాలు
..
వివిధ
రాష్ట్రాల్లో
పరిస్థితి
ఇదే
ఇదిలా
ఉంటే
గత
24
గంటల్లో
కేరళ
రాష్ట్రంలో
9361
కరోనా
కేసులు
నమోదు
కాగా
563
మరణాలు
నమోదయ్యాయి.
మహారాష్ట్రలో
గత
24
గంటల్లో
1632
కరోనా
కేసులు
నమోదు
కాగా,
40
మంది
కరోనా
కారణంగా
మృతి
చెందారు.
తమిళనాడు
రాష్ట్రంలో
గత
24
గంటల్లో
1152
కరోనా
కేసులు
నమోదు
కాగా
19
మంది
కరోనా
కారణంగా
మృత్యువాత
పడ్డారు.
పశ్చిమ
బెంగాల్
రాష్ట్రంలో
846
కరోనా
కేసులు
నమోదు
కాగా
12
మంది
కరోనా
కారణంగా
మరణించారు.
మిజోరంలో
737
మంది
కరోనా
కేసులు
నమోదు
కాగా
మరణాలు
జీరోగా
నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
గత
24
గంటల్లో
478
కేసులు
నమోదు
కాగా
ఆరుగురు
మరణించారు.
467
కరోనా
కేసులు
నమోదు
కాగా
ముగ్గురు
మరణించారు.