Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్రీగా డబ్బు సంపాధించే యూనివర్శిటీ రెడీ అవుతోంది, డీకేకి ఆ సత్తా ఉంది !

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బెంగళూరు మాజీ కార్పొరేటర్‌ అశ్వతమ్మ, కాంట్రాక్టర్‌ అంబికాపతి ఇళ్లపై ఐటీ దాడుల్లో రూ. 42 కోట్లు దొరికడంతో కర్ణాటక (Karnataka) రాష్ట్ర బీజేపీ నేతలు సిద్దరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. బెంగళూరులో (Bengaluru) దొరికిన రూ. 42 కోట్ల డబ్బుపై కర్ణాటక మాజీ డీసీఎం డాక్టర్ సీఎన్‌ అశ్వత్‌ నారాయణ్‌ మీడియాతో మాట్లాడుతూ డబ్బులు ఉద్దరగా సంపాధించే యూనివర్సిటీని (university) తీర్చిదిద్దింది కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (dk shivakumar) అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

BJP accuses DK Shivakumar of building a money-making university for free

ఐటీ దాడులపై మాట్లాడాల్సిన అవసరం లేదని కర్ణాటక (Karnataka) డీసీఎం డీకే శివకుమార్ చేసిన ప్రకటనపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (dk shivakumar) వ్యవహారం చేస్తుంటే గుమ్మడికాయ దొంగ ఆంటే అక్కడే భుజం ఎందుకు తడుముకుంటున్నాడో అర్థం కావడంలేదని బీజేపీ (BJP) నాయకుడు, మాజీ డీసీఎం అశ్వథ్ నారాయణ ఎద్దేవ చేశారు. బీజేపీ (BJP)మీద 40% కమీషన్ ఆరోపణలు చేసిన నిందితుడి ఇంట్లో ఇప్పుడు రూ. 42 కోట్ల డబ్బు దొరికింది. 40% కమీషన్‌పై విచారణకు కమిషన్‌ను నియమించింది ఆయనే అని అశ్వథ్ నారాయణ ఆరోపించారు.

BJP accuses DK Shivakumar of building a money-making university for free

అంబికాపతి ఆదాయం ఎంత, ఇంత డబ్బులు ఎలా వచ్చిందనే దానిపై విచారణ జరగాలి. అతని ఆదాయాన్ని ఇంత రహస్యంగా ఎందుకు దాచిపెట్టారు. ఉద్దరగా డబ్బు సంపాధించే యూనివర్శిటీని (university) చేస్తానని డీకే శివకుమార్ (dk shivakumar) చెబుతున్నారా ? అని మాజీ డీసీఎం అశ్వథ్ నారాయణ కాంగ్రెస్ (congress) పార్టీ నాయకులను ప్రశ్నించారు. మహిష దసరా సందర్భంగా ఒక్కలిగలు సంస్కారహీనులని భగవాన్ చేసిన ప్రకటన గురించి చెప్పాలంటే, భగవాన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో ఆలోచనాపరులే చెప్పాలని అశ్వథ్ నారాయణ డిమాండ్ చేశారు.

BJP accuses DK Shivakumar of building a money-making university for free

హిందూ మతానికి వ్యతిరేకంగా ఏం ప్రచారం చేశారో ఆయనే చెప్పాలి. మహిషది భిన్నమైన సంస్కృతి, హిందూమతంలో భాగం. మహిషుడు దుష్టశక్తి నుండి వచ్చాడు. దైవశక్తిని వ్యతిరేకిస్తూ దుష్టశక్తిని పూజిస్తారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు అనుభవిస్తున్నారని బీజేపీ (BJP) నాయకుడు అశ్వథ్ నారాయణ అన్నారు. మహిష దసరా నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి ప్రకటన చేసిన భగవాన్ ను సిద్దరామయ్య ప్రభుత్వం (govt) వెంటనే అరెస్ట్ చేయాలని అశ్వథ్ నారాయణ డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+