రాహుల్పై చర్యలు తీసుకోండి, బెంగాల్ను అత్యంత సున్నిత రాష్ట్రంగా ప్రకటించండి: ఈసీకి బీజేపీ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈ మేరకు బెంగాల్లోని పరిస్థితిపై, అలాగే ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేశారని, ఈ అంశంపై రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశామన్నారు.
అలాంటి ఆరోపణలు చేసినందుకు రాహుల్ పైన సరైన చర్యలు తీసుకోవాలని తాము ఈసీని కోరామని చెప్పారు. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వస్తుందని, ఇలాంటి సమయంలోను అనుచిత ఆరోపణలు చేశారని చెప్పారు.

అలాగే, పశ్చిమ బెంగాల్ను అత్యంత సున్నితమైన రాష్ట్రంగా గుర్తించాలని తాము ఈసీకి విన్నవించామని చెప్పారు. అలాగే పశ్చిమ బెంగాల్లోని అన్ని పోలింగ్ బూత్లలో కేంద్ర బలగాలను దింపేందుకు అవకాశమివ్వాలని కోరినట్లు తెలిపారు.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications