బిజెపి కార్యాలయంపై బాంబు దాడి: ఒకరికి గాయాలు
దిండిగల్: తమిళనాడులోని దిండిగల్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటనలో కార్యాలయం పాక్షికంగా దెబ్బతింది.
ఆదివారం ఉదయం జరిగిన ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దుండగులు బాంబు విసిరి వెంటనే పారిపోయినట్లు వారు పేర్కొన్నారు.

నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి బాంబు దాడులు పలు పార్టీల కార్యాలయాలపై జరగడం గమనార్హం.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications