పఠాన్కోట్ దాడి: 'సీరియస్ విషయం, అసలేం జరిగింది.. మోడీ చెప్పాలి'
తిరువనంతపురం: పఠాన్కోట్ ఉగ్ర దాడి పైన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికైనా మౌనం వీడాలని, ఏం జరిగిందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ గురువారం నాడు డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ ఇప్పటికైనా పెదవి విప్పాలన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ పైన దాడి గురించి మట్లాడాలన్నారు. ఉగ్రవాదుల చొరబాట్లను నివారించడంలో లొసుగులు బయటపడ్డాయని, అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

కాబట్టి ప్రధాని మోడీ ఇప్పటికైనా జరిగింది ఏమిటో దేశ ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యటన అనంతరం ఈ దాడి జరిగిందన్నారు. కాబట్టి ఈ దాడి ఎందుకో తెలుసుకోవాలని దేశం అనుకుంటోందన్నారు.
ఇది చాలా సీరియస్ విషయమన్నారు. ప్రధాని మోడీ ఈ విషయంలో ఎంతమాత్రం మౌనం వహించలేరన్నారు. కచ్చితంగా అతను మాట్లాడాల్సిందేనని చెప్పారు. అసలు ఏం జరిగిందనే విషయం ఆయన భారత జాతికి చెప్పాలన్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications