ఉద్యోగిని చెప్పుతో కొట్టిన ఎంపీపై అశోక్ తీవ్ర ఆగ్రహం
ఎయిర్ ఇండియా సిబ్బందిని శివసేన పార్లమెంటు సభ్యుడు కొట్టిన ఘటనపై పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీ: ఎయిర్ ఇండియా సిబ్బందిని శివసేన పార్లమెంటు సభ్యుడు కొట్టిన ఘటనపై పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.
భౌతిక దాడులను ఏ పార్టీ ప్రోత్సహించబోదని, అలాంటివి ఎప్పుడూ జరగవని ఆయన అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డీజీసీఏకు సూచించినట్లు అశోక్ గజపతి రాజు తెలిపారు.

బిజినెస్ క్లాస్ టికెట్ ఇవ్వలేదన్న కోపంతో ఎయిర్ ఇండియా సిబ్బందిని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. మరోవైపు శివసేన పార్టీ కూడా దీనిపై స్పందించింది. గైక్వాడ్ అలా ప్రవర్తించడానికి గల కారణమేంటో తెలుసుకుంటామని చెప్పింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications