సీఎంకు తప్పిన పెనుముప్పు: హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!..
హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిని కొద్దిసేపటికే ఓ పక్షి ఎదురుగా వచ్చి విమానాన్ని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ బెంగుళూరులోని హెచ్ఏఎల్ విమానశ్రయంలో ల్యాండ్ చేశారు.
బెంగుళూరు: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పెనుముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని ఓ పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అవడంతో సీఎం సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు.
శ్రావణబెళగలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్దరామయ్య ఈరోజు హెలికాప్టర్ ద్వారా పయనమయ్యారు. ఆయనతో పాటు హోంమంత్రి పరమేశ్వర, మరో ముగ్గురు అధికారులు వెళ్లారు. అయితే హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిని కొద్దిసేపటికే ఓ పక్షి ఎదురుగా వచ్చి విమానాన్ని ఢీకొట్టింది.

వెంటనే అప్రమత్తమైన పైలట్ బెంగుళూరులోని హెచ్ఏఎల్ విమానశ్రయంలో ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ ను పక్షి ఢీకొందని, అయితే దీనివల్ల ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని పైలట్ చెప్పారు. కొద్దిపాటి అంతరాయం తర్వాత సీఎం సిద్దరామయ్య తిరిగి అదే విమానంలో శ్రావణబెళగలకు పయనమయ్యారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications