షాక్: మావోలకు పట్టున్న ప్రాంతంలో 60 మంది కోబ్రా కమాండోలు అదృశ్యం
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోనే ప్రత్యేక శిక్షణ పొందిన 60 మంది కమాండో లు అదృశ్యమయ్యారు.ఈ అదృశ్యమైన ఘటనపై సిఆర్ ఫిఎఫ్ అధికారులు విచారణకు ఆదేశించారు
న్యూఢిల్లీ:మావోయిస్టు వ్యతిరేక అటవీ యుద్ద నైపుణ్యాల యూనిట్ కు చెందిన 60మంది కోబ్రా కమాండోలు అదృశ్యమయ్యారు.మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో వీరు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.
మావోయిస్టు వ్యతిరేక అటవీ యుద్ద నైపుణ్యాల యూనిట్ కు చెందిన 60 మంది కోబ్రా కమాండోలు శిక్షణ పూర్తి చేసుకొన్నారు.
2011 లో విధుల్లో చేరిన 60 మంది జవాన్లు ఈ మధ్య కాలంలోనే అందరూ శిక్షణను పూర్తిచేసుకొన్నారు.ముఘల్సరై స్టేషన్ లో రైలు ఆగిన సమయంలో జవానులు వెళ్ళిపోయారని అధికారులు అనుమానిస్తున్నారు.

రైలులో ప్రయాణీస్తోన్న కమాండర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారు రైలును దిగివెళ్ళిపోయారని అధికారులు చెబుతున్నారు. బీహార్ లో జరుగుతున్న ప్రత్యేక నక్సల్ వ్యతిరేక పోరాటాల్లో వీరంతా చేరాల్సి ఉంది.జవాన్లలో ఎక్కువ మంది బీహర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారే.
రైలు నుండి ప్రత్యేక శిక్షణ పొందిన కమాండోలు మాయం కావడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు.మావోల ప్రభావిత ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అధికారుల ఆందోళనను మరింత పెంచింది.ఈ ఘటనపై సిఆర్ పిఎఫ్ విచారణకు ఆదేశించింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications