గోరక్షా సేనను ఎందుకు నిషేధించవద్దో చెప్పండి: సుప్రీం ప్రశ్న

అల్వార్‌లో గోరక్షా సేన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందడంపై సుప్రీం కోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై మే 3వ తేదీలోపు సమాధానం చెప్పాలని రాజస్థాన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: అల్వార్‌లో గోరక్షా సేన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందడంపై సుప్రీం కోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై మే 3వ తేదీలోపు సమాధానం చెప్పాలని రాజస్థాన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

దానిపై నిషేధం ఎందుకు విధించకూడదో చెప్పాలని కేంద్రం, ఆరు రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

Cow vigilantism: SC seeks reply from Rajasthan

రాజస్థాన్‌తో పాటు గుజరాత్, కర్నాటక, ఉత్తర ప్రదేశ్, జార్కండ్ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లో కేంద్రంతో సహా ఈ రాష్ట్రాలు సమాధానం చెప్పాలని పేర్కొంది.

అల్వార్‌లో ఆవులను అక్రమంగా తరలిస్తుండటంతో గోరక్ష సేన దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు ముృతి చెందారు. దీనిపై కాంగ్రెస్ నేత షెహ్జాద్ పూనావాలా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించి, నోటీసులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+