సుప్రీం కోర్టు తీర్పు: ఏప్రిల్ 2న దళిత సంఘాల భారత్ బంద్
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో పబ్లిక్ సర్వెంట్లను వెంటనే అరెస్టు చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం నిషేధించింది.
అపాయింటింగ్ అథారిటి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిని కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసేందుకు సన్నద్ధమయింది.

మరోవైపు, సుప్రీం నిర్ణయంపై దళిత సంఘాలు కొన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయు. సుప్రీం నిర్ణయం ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రతిబందంకంగా మారుతుందని చెబుతున్నారు.
ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను యథాతథంగా ఉంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనకు దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన భారత్ బందుకు పిలుపునిచ్చాయి.
అట్రాసిటీ కేసులపై పూర్తి విచారణ చేసిన అనంతరే కేసులు నమోదు చేస్తే దోషులు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని దళిత సంఘాల నేతలు అంటున్నారు.
-
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
లడ్డూ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!! -
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా! -
కుప్పకూలిన రూపాయి: డాలర్ తో పోల్చుకుంటే..!! -
రేవంత్ రాజ్యసభ ఛాయిస్ 'ఆయనే', కొత్త పేరుతో ఖర్గే బ్రేక్ - రాహుల్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications