వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడేళ్ల చిన్నారిపై రేప్, హత్య: టెక్కీకి ఉరిశిక్ష ఖరారు.. తమిళనాడు కోర్టు సంచలన తీర్పు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని చెంగలపట్టు కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. హాసినిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు దశ్వంత్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.

దశ్వంత్ ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేశాడు. ఇందుకు సంబంధించి న్యాయస్థానం సాఫ్టువేర్ ఇంజినీర్ అయిన నిందితుడు దశ్వంత్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది.

Daswant sentenced to death for rape, murder of 7 year old girl in Chennai

చెంగల్‌పట్టులోని మహిళా కోర్టు ఈ శిక్ష విధించింది. ఏడేళ్ల బాలిక కొద్ది దూరంలో ఆడుకుంటుండగా దశ్వంత్ ఆమెకు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపించి తీసుకు వెళ్లాడు, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఏడవటం, అరవడం చేయడంతో చంపేశాడు.

ఆమె బాడీని దాచిపెట్టాడు. ఆ తర్వాత రోజు ఆ బాడీని కాల్చి వేశాడు. తర్వాత దశ్వంత్ అరెస్టయ్యాడు. బెయిల్ పైన వచ్చిన నిందితుడు ఆ తర్వాత తల్లిని కూడా చంపిన ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

English summary
A mahila court in Chengalpet, near Chennai, on Monday sentenced to death Daswant for the kidnap, rape and murder of a seven-year-old girl in an apartment in Mugalivakkam, a neighbourhood of the city, in February last.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X