జయలలిత మేనకోడలు దీపా ధీమా: అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం మాదే, శశికళకు కాదు!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం తనకే దక్కుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ ను తాము సంప్రధించామని దీపా అన్నారు.
శుక్రవారం జయలలిత మేనకోడలు దీపా చెన్నైలో మీడియాతో మాట్లాడారు. జయలలితకు వారసులు మేమేనని, అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం మాకే రావావలని దీపా అంటున్నారు. జయలలిత ఆశయాలు కాపాడే సత్తా మాకే ఉందని దీపా ధీమా వ్యక్తం చేశారు.

శశికళ, టీటీవీ దినకరన్ కుటుంబ సభ్యులు మమ్మల్ని మా మేనత్త జయలలితకు దూరం చేశారని దీపా ఆరోపించారు. చిన్నతనంలో మేము పోయెస్ గార్డెన్ లోనే ఉన్నామని, తరువాత శశికళ కుటుంబ సభ్యుల కారణంగా మేము జయలలితకు దూరం అయ్యామని దీపా ఆరోపించారు. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి తాము ఇప్పటికే ఎన్నికల కమిషన్ ను సంప్రధించామని, మరోసారి అధికారులను సంప్రధిస్తామని దీపా జయకుమార్ చెప్పారు. శశికళ కుటుంబ సభ్యులను అన్నాడీఎంకే పార్టీకి దూరం చెయ్యడమే మా లక్షం అని దీపా వివరించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications