పట్టపగలే కాల్పులు: కోర్టు ప్రాంగణంలో గ్యాంగ్స్టర్ దారుణహత్య
న్యూఢిల్లీ: శనివారం ఢిల్లీలోని ఓ కోర్టు ప్రాంగణంలో విచారణకు వచ్చిన ఖైదీని దారుణంగా కాల్చి చంపారు. విచారణ నిమిత్తం రోహిణి కోర్టుకు తీసుకొచ్చిన గ్యాంగ్స్టర్ నీరజ్ బావనాను దుండగులు తుపాకులతో కాల్చి హతమార్చారు.
వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో విచారణ చేపట్టేందుకు శనివారం ఉదయం నీరజ్ను పోలీసులు రోహిణి కోర్టుకు తీసుకొచ్చారు. ఇంతలో ఇద్దరు దుండగులు.. నీరజ్పై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నీరజ్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందాడు. కాల్పులు జరిపిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య ఎందుకు చేశారో నిందితుల విచారణలో తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
కాగా, కిడ్నాప్లు, హత్యలు చేస్తూ గ్యాంగ్స్టర్గా మారిన నీరజ్ను 2015 ఏప్రిల్లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.ఇప్పటికే అతనిపై పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులున్నాయి.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications