దారులన్నీ అటువైపే..! కుంభమేళాకు పోటెత్తిన జనం
అలహాబాద్ : కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశవిదేశాల నుంచి ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) కు క్యూ కడుతున్నారు. పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం ఒక్కరోజే దాదాపు 70 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. కుంభమేళాలో పవిత్రస్నానాలు చేయడానికి దీన్ని ముఖ్యమైన రోజుగా భావిస్తారు చాలామంది. దీంతో చలిని సైతం లెక్కచేయకుండా... ఆదివారం రాత్రి నుంచే గంగానది దగ్గర భక్తుల కోలాహలం కనిపించింది.
సూర్యోదయానికి ముందే చాలామంది పుణ్యస్నానాలు ముగించుకున్నారు. వేకువజామున చంద్రుడు పూర్ణాకృతిలో దర్శనమివ్వడంతో భక్తులకు కనువిందు చేసినట్లైంది. మైక్ సెట్లలో వినిపించిన డివొషనల్ సాంగ్స్ సందర్శకులను మరింత ఉత్తేజపరిచాయి. కుంభమేళాలో పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. కల్పవాస్ ప్రారంభానికి ప్రతీకగా దీన్ని పరిగణించడంతో భక్తులు పవిత్ర దినంగా భావిస్తారు.

ఈ ఏడాది దాదాపు 15 కోట్ల మంది వరకు కుంభమేళాకు వస్తారనే అంచనాతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. తాత్కాలిక టెంట్ సిటీ (గుడారాలు) వేసి సౌకర్యాలు కల్పించింది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications