గవర్నర్ విద్యాసాగర్ రావ్ తో దినకరన్ గ్రూప్ 19 మంది ఎమ్మెల్యేలు భేటీ, టెన్షన్ టెన్షన్ !
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. టీటీవీ దినకరన్ వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం చెన్నైలోని రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావ్ తో భేటీ అయ్యారు.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. టీటీవీ దినకరన్ వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం చెన్నైలోని రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావ్ తో భేటీ అయ్యారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, సోమవారం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా గవర్నర్ విద్యాసాగర్ రావ్ కు ఫిర్యాదు చెయ్యడానికి టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు వెళ్లారని తెలిసింది. దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు గవర్నర్ విద్యాసాగర్ రావ్ తో చర్చలు జరుపుతున్నారు.

అవసరం అయితే తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే పార్టీతో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టడానికి టీటీవీ దినకరన్ సిద్దం అయ్యారని తెలిసింది. టీటీవీ దినకరన్ వర్గంలో సోమవారం వరకు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మంగళవారం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ వర్గంలో చేరిపోవడంతో తమిళనాడు ప్రభుత్వంలో టెన్షన్ మొదలైయ్యింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications