పోలీస్ వ్యాన్ను ఢీకొన్న ట్రక్కు: 8మంది పోలీసులతోపాటు ఖైదీ మృతి
బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. పోలీస్ వ్యాన్ను ఓ ట్రక్కు ఢీకొనడంతో పోలీస్ వ్యాన్లోని ఎనిమిది మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఏడుగురు పోలీసులు, ఓ ఖైదీ ఉన్నారు.
సీతమర్హి: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. పోలీస్ వ్యాన్ను ఓ ట్రక్కు ఢీకొనడంతో పోలీస్ వ్యాన్లోని ఎనిమిది మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఏడుగురు పోలీసులు, ఓ ఖైదీ ఉన్నారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో మరికిందరు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గల్లంతయ్యారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications