ఎన్కౌంటర్ చేస్తారు, పోలీసుల వేధింపులు: ప్రవీణ్ తొగాడియా సంచలనం
Recommended Video

న్యూఢిల్లీ: రాజస్థాన్ పోలీసులు తనను ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు. ఈ విషయమై తనకు సమాచారం ఉన్నందునే పోలీసుల నుండి తప్పించుకొన్నానని ఆయన చెప్పారు.
మంగళవారం నాడు ప్రవీణ్తొగాడియా మీడియాతో మాట్లాడారు. ఓ కేసులో రాజస్థాన్ పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు వస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. అయితే ఆ కేసులో పోలీసులు తనను ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని సమాచారం ఉండడంతో తాను పోలీసుల నుండి తప్పించుకొన్నట్టు ఆయన చెప్పారు.

తనపై తప్పుడు కేసులు పెట్టారని ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు. పదేళ్ల నాటి కేసులో తనను వేధింపులకు గురిచేస్తున్నారని తొగాడియా ఆరోపణలు చేశారు. గుజరాత్, రాజస్థాన్ పోలీసులు తనను వెంటాడుతున్నారని తొగాడియా చెప్పారు.
తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని తొగాడియా ఆరోపణలు చేశారు. ఈ కారణంగానే తాను మొబైల్ స్విచ్చాఫ్ చేసినట్టు ప్రవీణ్ తొగాడియా ప్రకటించారు. తాను కోలుకొన్నాక పోలీసులకు లొంగిపోనున్నట్టు తొగాడియా ప్రకటించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications